జాదుపూడి

15:09 వద్ద మార్చి 21, 2010 | ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో రాసారు | వ్యాఖ్యానించండి
జాదుపూడి
జాదుపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన ఒక గ్రామము. ఈ గ్రామములో ఒక రైల్వే స్టేషన్ ఉన్నది. కాని ఇచ్చట పాసింజర్ బండులు మాత్రం ఆగుతాయి.
జాదుపూడి నుంచి 11 కిలోమీటర్ల దూరములో ఇచ్ఛాపురం రైల్వే స్టేషను వున్నది. అచ్చట హవురా, చెన్నై, విశాఖపట్నం, విజయవద, రాజమండ్రి, సికింద్రాబాద్ వంటి మొదలైన ముఖ్య పట్టణాలకు వెళ్ళు రైళ్లు ఆగుతాయి.

జాదుపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన ఒక గ్రామము. ఈ గ్రామములో ఒక రైల్వే స్టేషన్ ఉన్నది. కాని ఇచ్చట పాసింజర్ బండులు మాత్రం ఆగుతాయి. జాదుపూడి నుంచి 11 కిలోమీటర్ల దూరములో ఇచ్ఛాపురం రైల్వే స్టేషను వున్నది. అచ్చట హవురా, చెన్నై, విశాఖపట్నం, విజయవద, రాజమండ్రి, సికింద్రాబాద్ వంటి మొదలైన ముఖ్య పట్టణాలకు వెళ్ళు రైళ్లు ఆగుతాయి.

వ్యాఖ్యానించండి »

RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.