విజయనగరం జిల్లా

10:07 వద్ద మార్చి 19, 2010 | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు ఉత్తర-తూర్పు (ఈశాన్యము) దిశన వున్నది. ఆంధ్ర ప్రదెశ్ రాష్ట్రములోని అన్నీ జిల్లాలకంటే ఈ జిల్లే అత్యంత క్రొత్తది. ఈ జిల్లా బంగాళ ఖతము నుంచి 18 కిలోమీటర్ల దూరములో వున్నది.

చరిత్ర :-
పూసపటి వంశపు పాలకులు పరిపాలించిన ఒక సంస్థానమే విజయనగరము. 1754 వ సంవత్సరమునందు, ఈ సంస్థానమును పాలించుచున్న పూసపాటి విజయరామ గజపతి రాజు ఫ్రెంచి వారితో ఒప్పందము చేసుకొని పాలన కొనసాగించెను. కాని కొంత కాలమునకే సాగిన ఈ పాలన, బ్రిటీషు వారు విజయనగరమును తమ ఆధీనములోకు తీసుకుపోవుటవలన ఆగిపోయినది.ఆ తరువాత, భారత దేశమునకు స్వతంత్రము వచ్చే వరకు, విజయనగరం బ్రిటీషు వారి ఏలుబడిలోనే వుండిపోయినది.
విజయనగరం జిల్లాలో ప్రవహించు ముఖ్యమైన నదులు
గోస్తని, నగవాళి, చంపావతి, గోముఖనది, సువర్ణముఖీ, వేగావతి.
చూడదగిన స్థలాలు
బొబ్బిలి, తాటిపూడి, పుణ్యగిరి, కుమిలి, రామతీర్థం

వ్యాఖ్యానించండి »

RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.