విజయనగరం జిల్లా
10:07 వద్ద మార్చి 19, 2010 | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు లో రాసారు | వ్యాఖ్యానించండివిజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు ఉత్తర-తూర్పు (ఈశాన్యము) దిశన వున్నది. ఆంధ్ర ప్రదెశ్ రాష్ట్రములోని అన్నీ జిల్లాలకంటే ఈ జిల్లే అత్యంత క్రొత్తది. ఈ జిల్లా బంగాళ ఖతము నుంచి 18 కిలోమీటర్ల దూరములో వున్నది.
చరిత్ర :-
పూసపటి వంశపు పాలకులు పరిపాలించిన ఒక సంస్థానమే విజయనగరము. 1754 వ సంవత్సరమునందు, ఈ సంస్థానమును పాలించుచున్న పూసపాటి విజయరామ గజపతి రాజు ఫ్రెంచి వారితో ఒప్పందము చేసుకొని పాలన కొనసాగించెను. కాని కొంత కాలమునకే సాగిన ఈ పాలన, బ్రిటీషు వారు విజయనగరమును తమ ఆధీనములోకు తీసుకుపోవుటవలన ఆగిపోయినది.ఆ తరువాత, భారత దేశమునకు స్వతంత్రము వచ్చే వరకు, విజయనగరం బ్రిటీషు వారి ఏలుబడిలోనే వుండిపోయినది.
విజయనగరం జిల్లాలో ప్రవహించు ముఖ్యమైన నదులు –
గోస్తని, నగవాళి, చంపావతి, గోముఖనది, సువర్ణముఖీ, వేగావతి.
చూడదగిన స్థలాలు –
బొబ్బిలి, తాటిపూడి, పుణ్యగిరి, కుమిలి, రామతీర్థం
వ్యాఖ్యానించండి »
వర్డ్ప్రెస్.కామ్లో ఓ ఉచిత వెబ్సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.
వ్యాఖ్యానించండి